5 గురితో క్రైమ్ టీం ఏర్పాటు
మండల పరిధిలోని సత్రశాలపరాశక్తి సిమెంట్ ఫ్యాక్టరీ కాలనీలో ఆదివారం జరిగిన చోరీ కేసుకు సంబంధించి పోలీస్ అధికారులు తీవ్రంగా సీరియస్గా గా చర్యలు తీసుకుంటుందిగురజాల పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుండి దొంగల ఆచూకీ కనుగొనడంలో ఆరితేరిన ఐదుగురు నిపుణులైన పోలీసులతో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. వీరు క్షేత్రస్థాయిలోకి దిగి నేరాలను ఛేదించే పనిలో నిమగ్నమయ్యారు.
🕐 26 Aug 2026 | 07:11 AM
📰 Read More