క్రైమ్ - తాజా వార్తలు

పల్నాడు వైఎస్సార్ సీపీ నేత చెన్నారెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు  కోర్టులో లొంగిపోయాడు
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

పల్నాడు వైఎస్సార్ సీపీ నేత చెన్నారెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు కోర్టులో లొంగిపోయాడు

| 🌐 Telugu | 📍 రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

మండలం పరిధిలోని రెంటాల గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత చెన్నారెడ్డి హత్య కేసులో.. ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉమామహేశ్వరరెడ్డి గురజాల కోర్టులో లొంగిపోయాడు.కోర్టు నిందితుడికి రిమాండ్ విధించింది.పోలీసుల కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడిని తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది.

5 గురితో క్రైమ్ టీం ఏర్పాటు
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

5 గురితో క్రైమ్ టీం ఏర్పాటు

| 🌐 Telugu | 📍 రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

మండల పరిధిలోని సత్రశాలపరాశక్తి సిమెంట్ ఫ్యాక్టరీ కాలనీలో ఆదివారం జరిగిన చోరీ కేసుకు సంబంధించి పోలీస్ అధికారులు తీవ్రంగా సీరియస్గా గా చర్యలు తీసుకుంటుందిగురజాల పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుండి దొంగల ఆచూకీ కనుగొనడంలో ఆరితేరిన ఐదుగురు నిపుణులైన పోలీసులతో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. వీరు క్షేత్రస్థాయిలోకి దిగి నేరాలను ఛేదించే పనిలో నిమగ్నమయ్యారు.

వైసిపి నేత చెన్నారెడ్డి హత్య కేసులో నలుగురు అరెస్టు
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

వైసిపి నేత చెన్నారెడ్డి హత్య కేసులో నలుగురు అరెస్టు

| 🌐 Telugu | 📍 రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

జిల్లా యువజన విభాగం నేత నవులూరి చెన్నారెడ్డి దారుణ హత్య కేసులో ప్రధాన పురోగతి లభించింది. ఈ కేసుతో సంబంధం ఉన్న నలుగురు కీలక నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. గురజాల డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ మహేశ్వరరావు కేసు వివరాలను వెల్లడించారు, ఆధిపత్యపోరుతోనే దారుణం డిఎస్పి మహేశ్వర రావు తెలిపారు

RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

ఓబులేసునిపల్లెలో దారుణ హత్య

| 🌐 Telugu | 📍 దుర్గి మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

దుర్గి మండలం ఓబులేసునిపల్లెలో
కొమ్ము ఇమ్మానుయేలు (35) దారుణ హత్య
అర్ధరాత్రి ఇంటి బయట నిద్రిస్తున్న సమయంలో దుండగులు
గొడ్డలితో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతిచెందారు
సమాచారం అందుకున్న గురజాల డీఎస్పీ ఉమామహేశ్వరరావు
ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ
హత్యకు గల కారణాలపై పోలీసుల ఆర తీస్తున్నారు
పాత కక్షలు, వ్యక్తిగత వివాదాల కోణంలో దర్యాప్తు
కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు
నిందితుల కోసం వివిధ కోణాల్లో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు

ఓబులేసునిపల్లెలో దారుణ హత్య
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

ఓబులేసునిపల్లెలో దారుణ హత్య

| 🌐 Telugu | 📍 దుర్గి మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

దుర్గి మండలం ఓబులేసునిపల్లెలో
కొమ్ము ఇమ్మానుయేలు (35) దారుణ హత్య
అర్ధరాత్రి ఇంటి బయట నిద్రిస్తున్న సమయంలో దుండగులు
గొడ్డలితో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతిచెందారు
సమాచారం అందుకున్న గురజాల డీఎస్పీ ఉమామహేశ్వరరావు
ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ
హత్యకు గల కారణాలపై పోలీసుల ఆర తీస్తున్నారు
పాత కక్షలు, వ్యక్తిగత వివాదాల కోణంలో దర్యాప్తు
కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు
నిందితుల కోసం వివిధ కోణాల్లో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు

రెంటచింతల వైసీపీ నేత చెన్నారెడ్డి హత్య కేసులో లొంగిపోయిన ముగ్గురు?
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

రెంటచింతల వైసీపీ నేత చెన్నారెడ్డి హత్య కేసులో లొంగిపోయిన ముగ్గురు?

| 🌐 Telugu | 📍 పల్నాడు, ఆంధ్రప్రదేశ్

రాజకీయ సంచలనం సృష్టించిన రెంటచింతల మండలానికి చెందిన వైసీపీ నేత నవ్వులూరి చెన్నారెడ్డి హత్య కేసు దర్యాప్తును ప్రత్యేక పోలీసు బృందాలు వేగవంతం చేశాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జక్కిరెడ్డి జ్యోతి రెడ్డిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేయగా, మరో ముగ్గురు నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలిసింది. హత్యకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రేమ పేరుతో దారుణం,, యువతని హత్య చేసి దాహనం చేసిన ప్రియుడు
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

ప్రేమ పేరుతో దారుణం,, యువతని హత్య చేసి దాహనం చేసిన ప్రియుడు

| 🌐 Telugu | 📍 కారంపూడి, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

కారంపూడి శివారులో యువతి షేక్ హసీనా (25) హత్య చేసి పెట్రోల్ పోసి దహనం చేసిన ఘటన సంచలనం రేపింది. ప్రాథమిక దర్యాప్తులో, ఐదేళ్ల ప్రేమ వ్యవహారంలో ఏర్పడిన అనుమానాలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. చిలకలూరిపేటకు చెందిన హసీనాను కారంపూడికి పిలిపించి హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జిలుగు బాల సైదులును చిలకలూరిపేట పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు

పల్నాడు,, విద్యుత్ ఘాతుకానికి ఒకరు మృతి
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

పల్నాడు,, విద్యుత్ ఘాతుకానికి ఒకరు మృతి

| 🌐 Telugu | 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

మండాది గ్రామం, వెల్దుర్తి మండలం, .జక్కిరెడ్డి అంజిరెడ్డి (వయస్సు 40 సంవత్సరాలు), వృత్తిరీత్యా రైతు.: అడవి పందుల నివారణ కోసం పక్క పొలంలో ఏర్పాటు చేసిన కరెంటు తీగను ప్రమాదవశాత్తూ గురువారం రాత్రి తన స్వంత పొలంలోని ఆటోమేటిక్ మోటార్ స్విచ్ ఆన్ చేయడానికి వెళ్లిన సమయంలో ఈ దారుణ సంఘటన జరిగింది.: కరెంట్ షాక్ తగలడం వల్ల అంజిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తుల రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి.: ఇదే ప్రమాదంలో మరొక వ్యక్తికి కూడా విద్యుత్ షాక్ తగిలినప్పటికీ, అద

ట్రాన్స్ఫారంలోని కాపర్ వైరు చోరీ
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

ట్రాన్స్ఫారంలోని కాపర్ వైరు చోరీ

| 🌐 Telugu | 📍 Rentachintala, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

మండలంలోని మంచికల్లు గ్రామానికి చెందిన నెవలి లింగారెడ్డి
పొలంలో వున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ లోని కాపర్ వైర్ అపహరణకు గురైంది. వర్షాలు లేక బోర్ ద్వారా వరి సాగు చేస్తున్నతరు ణంలో చోరీలు జరుగుతుండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సుమారు రూ.12 వేల వరకు నష్టం సంభవించింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సీహెచ్ నాగార్జున చెప్పారు.

రెంటచింతలో ఇరువురు ఘర్షణ
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

రెంటచింతలో ఇరువురు ఘర్షణ

| 🌐 Telugu | 📍 రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

రెంటచింతల,: మాచర్ల-దాచేపల్లి జాతీయ రహదారిపై సోమవారం రాత్రి జరిగిన ఘర్షణలో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు.. గురజాల మండలం సమాధానపేటకు చెందిన నరసింహనాయక్‌కు, రెంటచింతల మండలం గోలికి చెందిన నాగేశ్వరరావు బంధువులకు కాలువ నీటి సరఫరా వ్యవహారంలో వివాదం ఉంది. ఓ రెస్టారెంట్ వద్ద టీ తాగుతూ కాలువ వ్యవహారాలపై చర్చిస్తుండగా వివాదం చెలరేగింది. నరసింహనాయక్ వర్గీయులు దాడి చేయడంతో నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు తలలకు గాయాలయ్యాయి. వారిని గురజాల వైద్యశాలకు తరలించారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు పర

RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

ED: భూదాన్ స్కామ్‌లో ఈడీ విచారణకు ఐఏఎస్

| 🌐 Telugu | 📍 ఆంధ్రప్రదేశ్

భూదాన్ స్కామ్‌లో పొలిటికల్ లింకులు.. ధరణి రిజిస్ట్రేషన్ల అక్రమాలపై దర్యాప్తు

RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

TERROR:పాక్ ఐఎస్ఐతో నిరంతర సంప్రదింపులు

| 🌐 Telugu | 📍 ఆంధ్రప్రదేశ్

హైదరాబాద్ లో యువకుడి అరెస్ట్

ఆ ఘటనపై హోం మంత్రి అనిత దిగ్భ్రాంతి
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

ఆ ఘటనపై హోం మంత్రి అనిత దిగ్భ్రాంతి

| 🌐 Telugu | 📍 Pendurthi, ఆంధ్రప్రదేశ్

ఆనందపురం- పెందుర్తి జాతీయ రహదారి గండిగుండం వద్ద ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ఘటనపై హోం మంత్రి వంగలపూడి అనిత (AP Home Minister Vangalapudi Anita) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందడం బాధాకరమని తెలిపారు. ఘటనపై విశాఖపట్నం జిల్లా అధికారులను అడిగి హోం మంత్రి వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రుడు చంద్రశేఖర్‌కు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హోం మంత్రి అని

విశాఖలో ఘోర రోడ్డుప్రమాదం..
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

విశాఖలో ఘోర రోడ్డుప్రమాదం..

| 🌐 Telugu | 📍 Visakhapatnam, ఆంధ్రప్రదేశ్

ఆనందపురం- పెందుర్తి జాతీయ రహదారిపై ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. గండిగుండం జంక్షన్ వద్ద ప్రమాదవశాత్తూ కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను వినుకొండ ఎమ్మెల్యే పీఏ చంద్రశేఖర్ కుటుంబసభ్యులు, బంధువులుగా పోలీసులు గుర్తించారు.ఘటనలో చంద్రశేఖర్‌కు తీవ్రగాయాలు కాగా.. ఆయనను విశాఖలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఇదే ప్రమాదంలో చంద్రశేఖర్ కుమారుడు ప్రాణాలు కోల్పోయారు. బాధితులంతా

గోదావరిలో తీవ్ర విషాదం: చేపల వేటకు వెళ్లి ఐదుగురు మృతి.. సీఎం, డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి!
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

గోదావరిలో తీవ్ర విషాదం: చేపల వేటకు వెళ్లి ఐదుగురు మృతి.. సీఎం, డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి!

| 🌐 Telugu | 📍 Polavaram, ఆంధ్రప్రదేశ్

పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగూడెం సమీపంలో గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లిన ఐదుగురు స్థానికులు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. మృతులను గొమ్ముకొత్తగూడెం గ్రామానికి చెందిన తుర్రం భారతి, ఊకే సుశీల, ఊకే లక్ష్మి, బాసిబోయిన బాలరాజు, ఊకే రమేష్‌గా అధికారులు గుర్తించారు. ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ప్