రాజకీయాలు - తాజా వార్తలు

హుగ్గేల్లిలో జనరంజకంగా పల్లె సంకీర్తన
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

హుగ్గేల్లిలో జనరంజకంగా పల్లె సంకీర్తన

| 🌐 Telugu | 📍 Zherabad, Sangareddy, తెలంగాణ

హుగ్గెల్లిలో జనరంజకంగా పల్లె సంకీర్తన
జహీరాబాద్, ఆర్ఎంబి న్యూస్ ప్రతినిధి ఆగస్టు 30: శ్రీల ప్రభుపాదుల ఇస్కాన్ హుగ్గెల్లి వారి ఆధ్వర్యంలో ఆదివారం నాడు ఆ గ్రామంలో పల్లె సంకీర్తన జనరంజకంగా సాగింది. గ్రామ హనుమాన్ మందిరం లో హరేకృష్ణ మహామంత్రాన్ని జపించిన అనంతరం ప్రభుపాదుల ప్రార్థన గీతంతో శోభయాత్రను ప్రారంభించారు. శ్రవణనందకరమైన కీర్తనలు ఆలపిస్తూ ఆనందోత్సాహల మధ్య నృత్యాలు చేస్తూ భగవదారాధనలో లీనమైపోయారు. గ్రామంలోని పురవీధులలో సంకీర్తన బృందాన్ని స్వాగతం పలుకుతూ పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. సంకీర్త

భక్తితోనే భగవద నుగ్రహం లభిస్తుంది విభీషణ ప్రబుజీ ఉవాచ
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

భక్తితోనే భగవద నుగ్రహం లభిస్తుంది విభీషణ ప్రబుజీ ఉవాచ

| 🌐 Telugu | 📍 Zherabad, Sangareddy, తెలంగాణ

భక్తితోనే భగవదనుగ్రహం లభిస్తుంది
---విభీషణ్ ప్రభుజీ ఉవాచ
జహీరాబాద్, ఆర్ఎంబి న్యూస్ ప్రతినిధి ఆగస్ట్ 30: భగవదనుగ్రహం పొందడానికి భగవంతుని పట్ల భక్తి ఉంటే చాలునని సంగారెడ్డి జిల్లా కంది అక్షయ పాత్ర బాధ్యులు విభీషణ్ ప్రభుజీ పేర్కొన్నారు. 222వ నగర సంకీర్తనలో భాగంగా జహీరాబాద్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ హనుమాన్ మందిరంలో ఆదివారం భగవద్గీత కర్మయోగం శ్లోకాలపై ప్రభుజీ ప్రవచించారు. ఈ సందర్భంగా భగవద్గీత 3.2 శ్లోకంలోని అంతరార్థాన్ని భక్తులకు ఆయన విశదంగా వివరించారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడ

Dr. గొట్టిపాటి లక్ష్మీకి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక ప్రశంస!
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

Dr. గొట్టిపాటి లక్ష్మీకి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక ప్రశంస!

| 🌐 Telugu | 📍 Darsi, Darsi, Andhra Pradesh

టీడీపీ బలోపేతానికి కృషి చేస్తున్న దర్శి నియోజకవర్గ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీకి సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్రశంసా పత్రం అందజేశారు. పార్టీ శ్రేణులకు శిక్షణ, కార్యకర్తలకు మార్గనిర్దేశం, క్షేత్రస్థాయిలో నాయకత్వాన్ని బలోపేతం చేయడంలో ఆమె సేవలను సీఎం అభినందించారు. ఈ గుర్తింపు దర్శి టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.

పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో అటాస్తంగా శ్రావణ పౌర్ణమి వేడుకలు
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో అటాస్తంగా శ్రావణ పౌర్ణమి వేడుకలు

| 🌐 Telugu | 📍 Zheyrabad, Sangareddy, తెలంగాణ

జహీరాబాద్, ఆర్ఎంబి న్యూస్ ప్రతినిధి,ఆగస్టు 27: జహీరాబాద్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గురువారం నాడు శ్రావణ పౌర్ణమి, రక్షాబంధన్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ మార్కండేయ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఉదయం స్వామి వారికి అభిషేకం నిర్వహించిన అనంతరం పద్మశాలి భవన్ ప్రాంగణంలో పద్మశాలీయుల వ్యాఘ్ర పతాకాన్ని ఆ సంఘం అధ్యక్షుడు గడ్డం జనార్దన్ ఎగురవేశారు. సంఘం కార్యవర్గ సభ్యులు, కులబాందవులు పద్మశాలీయుల గీతాన్ని ఆలపించారు. పిమ్మట మందిరం ప్రాంగణంలో వేద మంత్ర ఉచ్చారణల మధ్య హోమం నిర్వహించి

సెప్టెంబర్ 6న మహా పాదయాత్ర లోక కళ్యాణ్ రత్నంలో పాటు విశ్వశాంతిని
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

సెప్టెంబర్ 6న మహా పాదయాత్ర లోక కళ్యాణ్ రత్నంలో పాటు విశ్వశాంతిని

| 🌐 Telugu | 📍 Zhyrabad, Sangareddy, తెలంగాణ

జహీరాబాద్, ఆర్ ఎం బి న్యూస్ ప్రతినిధి ఆగస్టు 27
లోక కళ్యాణార్థంతో పాటు విశ్వశాంతిని కోరుతూ తాలూకా వీరశైవ లింగాయత్ సమాజం, శ్రీ రాచన్న స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో జహీరాబాద్ నుండి బడంపేట్ వరకు 4 వ మహా పాదయాత్ర నిర్వహించనున్నట్లు తాలూకా వీర శైవ లింగాయత్ సమాజ్ అధ్యక్షులు ఆగూర్ శివరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ 4 వ మహా పాదయాత్ర సెప్టెంబర్ 6న ఉదయం 6.30 గంటలకు జహీరాబాద్ శ్రీ రాచన్న స్వామి ఆలయం నుండి బయలుదేరుతుందని, ఇట్టి మహా పాదయాత్ర కార్యక్రమానికి గాను బడంపేట్ శ్రీ రాచన స్వామి ఆలయంలో గోడపత్రికను ఆవిష్క

నూతన ఓటర్లు నమోదు చేసుకోవాలి, తహశీల్దార్ ఎం, దీప్తి
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

నూతన ఓటర్లు నమోదు చేసుకోవాలి, తహశీల్దార్ ఎం, దీప్తి

| 🌐 English | 📍 రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

:18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆధార్ కార్డు, జనన ధృవీకరణ, టెన్తాపాస్ సర్టిఫికెట్ జిరాక్స్ గ్రామ, వార్డు సచివాలయం,మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చే సుకోవాలని తహశీల్దార్ ఎం.దీప్తి కోరారు. గురువారం మండంలోని మల్లవరం గ్రామంలో ఓటరు పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. ఈనెల 22, 23, 29,30 తేదీల్లో ఓట్లు నమోదుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తగిన అ ర్హత పత్రాలకు సంబంధించి జిరాక్స్ కాపీలను బీఎల్వోలకు అందచేయాలన్నారు.. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది గ్రామ ప్రజలు పాల్

సౌస్వతంత్ర దినోత్సవ ఎగిరిన జాతీయ జెండా పీఠం
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

సౌస్వతంత్ర దినోత్సవ ఎగిరిన జాతీయ జెండా పీఠం

| 🌐 English | 📍 Zheerabad, Sangareddy, తెలంగాణ

సౌస్వసంత్ర దినోత్సవ జహీరాబాద్ మండల్ కాంసెన్సీ ఫారెస్ట్ ఆఫీస్
రేంజ్ ఆఫీసర్ ఏ శ్యాంసుందర్రావు ఎస్ఐ అందరూ కలిసి జాతీయ జెండా పండుగ సందర్భంగా నిర్వహించుకున్నారు

పెద్దదొడ్డి మహిపాల్ అంటే కౌన్సిలర్ హూ తికే
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

పెద్దదొడ్డి మహిపాల్ అంటే కౌన్సిలర్ హూ తికే

| 🌐 Telugu | 📍 Zheerabad, Sangareddy, తెలంగాణ

మహిపాల్ అంటే కౌన్సిలర్.
అందరూ కౌన్సిలర్ల కంటే ఒకే ఒక్కడు.
జహీరాబాద్ ఆర్ ఎం బి న్యూస్ ప్రతినిధి ఆగస్టు 15. జహీరాబాద్ నియోజకవర్గంలో 37 మంది కౌన్సిలర్లు ఉన్నప్పటికీ ఒకే ఒక్కడుగా అన్ని తానై ముందడుగు వేస్తున్నారు. ఎమ్మెల్యేతో అన్ని తానై ఉండి ముందుకు సాగుతున్నారు.

స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎస్సీ కార్పొరేషన్ వై నరోత్తం
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎస్సీ కార్పొరేషన్ వై నరోత్తం

| 🌐 Telugu | 📍 Zheerabad, Sangareddy, తెలంగాణ

*స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై. నరోత్తం.
జహీరాబాద్ ఆర్ ఎం బి న్యూస్ ప్రతినిధి ఆగస్టు 15

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం గారు పార్టీ నాయకులతో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేసి ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకోవడం జరిగింది,ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యo కోసం పోరాడిన మహానియుల త్యాగాలను స్మరించు కుంట

ఉరవకొండలో ఉద్రిక్తత! వైసీపీ కార్యకర్తల హంగామా
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

ఉరవకొండలో ఉద్రిక్తత! వైసీపీ కార్యకర్తల హంగామా

| 🌐 Telugu | 📍 ఉరవకొండ, అనంతపురం, ఆంధ్రప్రదేశ్

అనంతపురం జిల్లా ఉరవకొండలో వైసీపీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో కార్యకర్తలు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. అనంతరం రోడ్డుపై ఆక్సిజన్‌ సిలిండర్లు, బండలు అడ్డంగా పెట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని విశ్వేశ్వరరెడ్డిని తరలించారు. మరోవైపు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను పోలీసులు ముందుగానే అదుపులోకి తీసుకున్నారు.

ఎక్సైజ్ ఉత్తర్వులకు విరుద్ధంగా బార్ యజమాన్యాలు
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

ఎక్సైజ్ ఉత్తర్వులకు విరుద్ధంగా బార్ యజమాన్యాలు

| 🌐 Telugu | 📍 Zhd, Sangareddy, తెలంగాణ

జహీరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన ఎక్సైజ్ పాలసీ, శాఖ నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా జహీరాబాద్ పట్టణంలోని కొన్ని బార్ యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సితార రెస్టారెంట్ అండ్ బార్కు సంబంధించి నిబంధనల ఉల్లంఘన జరుగుతోందంటూ సామాజిక కార్యకర్త పబ్బతి సంతోష్ కుమార్ ఎక్సైజ్ శాఖ అధికారులకు ఆధారాలతో ఫిర్యాదు చేశారు.

నేడు ఎమ్మెల్యే జూలకంటి రెంటచింతల రాక
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

నేడు ఎమ్మెల్యే జూలకంటి రెంటచింతల రాక

| 🌐 Telugu | 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

(ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి నేడు రెంటచింతలలో పర్యటించనున్నట్లు టీడీపీ మండల అధ్యక్షులు చపరపు అబ్బిరెడ్డి చెప్పారు.సర్, లో చురుకుగా పాల్గొని దొంగ ఓట్లను తొలగించడంలో కీలకంగా వ్యవహరించిన బీఎల్ (బూత్ లెవల్ ఏజెంట్లు)లతో సమావేశం ఏర్పాటు చేశామన్నారు. పార్టీ నేతలు అనుబంధాల సంఘాల అధ్యక్షులు తప్పని సరిగా రావాలని కోరారు

టిఆర్ఎస్ ఇంచార్జ్ చవాన్ రవికుమార్ గారి ఆధ్వర్యంలో మేఘార్ హాస్పిటల్
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

టిఆర్ఎస్ ఇంచార్జ్ చవాన్ రవికుమార్ గారి ఆధ్వర్యంలో మేఘార్ హాస్పిటల్

| 🌐 Telugu | 📍 Zheerabad, Sangareddy, తెలంగాణ

బీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్ చౌహాన్ రవికుమార్ గారి ఆధ్వర్యంలో మెగుర్ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో
చౌహాన్ సురేష్, రాథోడ్ సురేష్, చౌహాన్ వారం, చౌహాన్ గోపాల్, చౌహాన్ శివరామ్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగించడం జరుగుతుంది.

వైయస్ ఆర్ పార్టీనుంచి ఇద్దరు సస్పెండ్,, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

వైయస్ ఆర్ పార్టీనుంచి ఇద్దరు సస్పెండ్,, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి

| 🌐 Telugu | 📍 మాచర్ల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

చెన్నారెడ్డి హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నవులూరి అశోక్ రెడ్డి, మోర్తాల ఉమామహేశ్వర రెడ్డి లను సస్పెండ్ చేస్తున్నట్లు YCP పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆదివారం మాచర్ల పట్టణంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఇలాంటి సంఘటనలు ప్రోత్సహించబోమని ప్రోత్సహించే వారిని సహించేది లేదని అటువంటి వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు.

ప్రతి ఇంటికి సంక్షేమము అభివృద్ధి  ధ్యేయంగా ప్రభుత్వంలక్ష్యం
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

ప్రతి ఇంటికి సంక్షేమము అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వంలక్ష్యం

| 🌐 Telugu | 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

రెంటచింతల మండలం, మల్లవరం గ్రామంలో కూటమి పార్టీల శ్రేణులు నిర్వహించిన ఇంటింటికీ తెలుగుదేశం.., ప్రతి ఇంటికిఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పాల్గొని, గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం చేశారు..! రాష్ట్రంలో, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఖర్చు చేస్తున్న నిధులకు సంబంధించిన కరపత్రాలను అందజేసి, ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అందుతున్న సంక్షేమం, రెండేళ్ల సుపరిపాలన గురించి ప్రజలకు వివరించడం జరిగినది..! ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు

ఏపీలో సర్పంచ్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్?
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

ఏపీలో సర్పంచ్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్?

| 🌐 Telugu | 📍 AP, Amaravathi, ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ దిశగా అధికార యంత్రాంగం వేగంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 13,351 గ్రామ పంచాయతీల్లో 13,151 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడంలో ఎలాంటి ప్రధాన అడ్డంకులు లేవని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఎన్నికల ఏర్పాట్ల పురోగతిపై అన్ని జిల్లాల డీపీవోలు, జడ్పీ సీఈవోలతో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు. రెవెన్యూ డివిజన్‌ల ప్రాతిపదికన నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహించే ప్రతిపాదనను రాష్ట్ర ఎన్నికల కమిషన్ పరి

నేడు ఎన్టీఆర్ విగ్రహవిష్కరణ
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

నేడు ఎన్టీఆర్ విగ్రహవిష్కరణ

| 🌐 Telugu | 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

రెంటచింతల, మండలం ఆగస్టు 2 తేదీ న రెంటాల గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరణ ఆది వారం జరగనుంది. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే జూల కంటి బ్రహ్మానందరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరు కాను న్నారు. అలాగే టీడీపీ సీనియర్ నేత గొంటు గోపాలరెడ్డి విగ్ర హాన్ని కూడా ఆవిష్కరించనున్నారు. జెట్టిపాలెం మోడల్ స్కూల్లో రూ.2.25 కోట్లతో నిర్మించిన బాలికల వసతి గృహాన్ని ప్రారంభిస్తారు. గోలి గ్రామంలో రూ.1.93 కోట్ల వ్యయ మయ్యే పీహెచ్సీ భవన నిర్మాణానికి భూమి పూజ చేయను న్నారు

RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

హాస్టల్ ప్రారంభోత్సవం బాలికల కల సహకారంకానుంది, ఎంపీ, ఎమ్మెల్యే .రాక

| 🌐 Telugu | 📍 రెంటచింతల మండలం, పలనాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

: మండలంలోని జెట్టిపాలెం మోడల్ స్కూల్లో రూ.1.90 కోట్లతో నిర్మించిన బాలికల వసతి గృహం పనులు పూర్తి కావడంతో ఈనెల 2న (ఆదివారం ప్రారంభోత్సవం చేయనున్నట్లు టీడీపీ మండల అధ్యక్షులు అబ్బిరెడ్డి, ప్రిన్సిపాల్ కె. పాపయ్యలు చెప్పారు. శు క్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నాలుగున్నర సంవత్సరాల నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూన్న బాలికల కల సాకారం కానుంది. గ్రౌండ్ ఫ్లోర్తో పాటు ఫస్ట్ ఫ్లోర్లో 25 గదులు నిర్మించడం వల్ల 100 మంది బాలికలు ఉండే అవకాశం ఉంది. 4.5 ఎ కరాల విస్తీర్ణంలో వున్న ఈ పాఠశ

హాస్టల్ ప్రారంభోత్సవం బాలికల కల సహకారంకానుంది, ఎంపీ, ఎమ్మెల్యే .రాక
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

హాస్టల్ ప్రారంభోత్సవం బాలికల కల సహకారంకానుంది, ఎంపీ, ఎమ్మెల్యే .రాక

| 🌐 Telugu | 📍 రెంటచింతల మండలం, పలనాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

: మండలంలోని జెట్టిపాలెం మోడల్ స్కూల్లో రూ.1.90 కోట్లతో నిర్మించిన బాలికల వసతి గృహం పనులు పూర్తి కావడంతో ఈనెల 2న (ఆదివారం ప్రారంభోత్సవం చేయనున్నట్లు టీడీపీ మండల అధ్యక్షులు అబ్బిరెడ్డి, ప్రిన్సిపాల్ కె. పాపయ్యలు చెప్పారు. శు క్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నాలుగున్నర సంవత్సరాల నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూన్న బాలికల కల సాకారం కానుంది. గ్రౌండ్ ఫ్లోర్తో పాటు ఫస్ట్ ఫ్లోర్లో 25 గదులు నిర్మించడం వల్ల 100 మంది బాలికలు ఉండే అవకాశం ఉంది. 4.5 ఎ కరాల విస్తీర్ణంలో వున్న ఈ పాఠశ

బీఎల్ఏల విస్తృత స్థాయి సమావేశం టిడిపికి పునాదులుబీఎల్ఏలే
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

బీఎల్ఏల విస్తృత స్థాయి సమావేశం టిడిపికి పునాదులుబీఎల్ఏలే

| 🌐 Telugu | 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

ఉన్న ఓట్లను తొలగించకుండా నిజమైన ఓటర్ల పేర్లు జాబితాలో ఉండేలా ఓటును వి నియోగించుకోవటానికి అవకాశం కల్పించిన టీడీపీకి చెందిన బీఎల్ (బూత్ లెవల్ ఏజెంట్స్) లు చేసిన కృషి ప్రశంసనీయమని పార్టీకీ వారే పునాదులని టీడీపీ మండల అధ్యక్షులు చపారపు అబ్బిరెడ్డి అన్నారు .. మండ ల కేంద్రమైన రెంటచింతలలోని మానస నర్సరీలో మండల స్థాయి బీఎల్ ఏల విస్తృత స్థాయి సమావేశంలో అబ్బిరెడ్డి మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికల్లో ఇదే ఉత్సాహం, ఊపుతో ముందుకెళ్ళాలని కోరారు.గత స్థానిక ఎన్నికల్లో టీడీపీ నేతలను నామినేషన్ వేయకుండా అడ్డుకుని

పేదింటి బిడ్డల పెద్దదిక్కు శాంతి ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర భీమ్ ఆర్మీ చీఫ్ సిద్దు రామన్
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

పేదింటి బిడ్డల పెద్దదిక్కు శాంతి ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర భీమ్ ఆర్మీ చీఫ్ సిద్దు రామన్

| 🌐 Telugu | 📍 సంగారెడ్డి, తెలంగాణ

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండలం చింతలగట్టు గ్రామంలో శాంతి ఫౌండేషన్; ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు అత్యంత ఘనంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర భీమ్ ఆర్మీ చీఫ్ మరియు శాంతి ఫౌండేషన్ చైర్మన్ అయిన సిద్దు రావణ్.. ముందుగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలోని దర్గా, చర్చి, పోచమ్మ దేవాలయాలను సందర్శించి సర్వమత సమ్మేళనానికి ప్రతీకగా నిలిచారు. మన ఊరు - మన బిడ్డ అనే కార్యక్రమంలో భాగంగా, తన తల్లి శాంతమ్మ గారి జ్ఞాపకార్థం సిద్దు రావణ్ ఈ కార్యక్రమాలను చ

బాధితుల కుటుంబానికి చేయూత అందించిన. పంగులూరు పుల్లయ్య
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

బాధితుల కుటుంబానికి చేయూత అందించిన. పంగులూరు పుల్లయ్య

| 🌐 Telugu | 📍 కారంపూడి, ఆంధ్రప్రదేశ్

కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామంలోఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన రేబ్బరపల్లి పెద్ద వెంకటయ్య కుటుంబానికి మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆదేశాల మేరకు టిడిపి రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి పంగులూరి పుల్లయ్య రూ. 20000 వేలు ఆర్థిక సాయం అందజేశారు. ఆదివారం కారంపూడి లోని ఆర్&బి బంగ్లాలో వారి కుటుంబ సభ్యులకు డబ్బులు అందజేశారు. ఈ సందర్భంగా పుల్లయ్య మాట్లాడుతూ మృతి చెందిన కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందంటూ భరోసా కల్పించారు. వారి కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామంటూ భరోసా కల్పి

RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

TG: గోదావరి కాలుష్యంపై పూర్తి స్థాయి ఆడిట్‌

| 🌐 Telugu | 📍 తెలంగాణ

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు

రేపు యధావిధిగాప్రజా సమస్యల పరిష్కారం వేదిక. జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

రేపు యధావిధిగాప్రజా సమస్యల పరిష్కారం వేదిక. జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా

| 🌐 Telugu | 📍 పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

నరసరావుపేట:ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం సోమవారం (జూలై 20) జిల్లా కలెక్టరేట్‌తో పాటు ఆర్డీవో, తహసీల్దార్, మున్సిపల్, సచివాలయ కార్యాలయాల్లో పీజీఆర్ఎస్ (PGRS), రెవెన్యూ క్లినిక్ యథావిధిగా జరుగుతాయని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఒక ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదుదారుల నుంచి నేరుగా అభిప్రాయాలు సేకరించి వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చేందుకు అన్ని కేంద్రాల్లో కొత్తగా 'ఫీడ్‌బ్యాక్ క్యూఆర్ (QR) కోడ్'ను అందుబాటులోకి తెచ్చామని, ప్రజలు దీన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యాలయాలకు రాలేని వారు 1100 టోల్ ఫ్

RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

ఆజాద్ పార్టీ తెలంగాణ స్టేట్ సీనియర్ లీడర్స్ సిద్దు రావణ్

| 🌐 Telugu | 📍 సంగారెడ్డి, తెలంగాణ

ఆజాద్ పార్టీ జహీరాబాద్ కాంసెన్సీ సీనియర్ నాయకుడు సిద్దు రావ ణ్. జహీరాబాద్ మండల్ ఆర్ ఎం బి న్యూస్ ప్రతినిధి జులై 19
ఆజాద్ పార్టీ కన్వీనర్ గా అధ్యక్షుడిగా నియమితులైన సిద్దు రామన్ గారు

మతం మారితే 'ఎస్సీ' హోదా కట్! సుప్రీంకోర్టు సంచలన తీర్పు
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

మతం మారితే 'ఎస్సీ' హోదా కట్! సుప్రీంకోర్టు సంచలన తీర్పు

| 🌐 Telugu | 📍 Delhi, ఢిల్లీ

హిందూ మతం విడిచి క్రైస్తవం లేదా ఇతర మతాలు స్వీకరించిన వ్యక్తులకు రాజ్యాంగపరమైన ఎస్సీ (SC) హోదా వర్తించదని సుప్రీంకోర్టు తాజాగా తేల్చిచెప్పింది.
ఏపీలోని బాపట్ల జిల్లాలో 2021లో జరిగిన ఒక దాడి కేసుకు సంబంధించి చింతాడ ఆనంద్ అనే వ్యక్తి ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఫిర్యాదు చేశారు. అయితే, ఫిర్యాదుదారుడు క్రైస్తవ మతం స్వీకరించినందున అతనికి ఈ చట్టం వర్తించదని గతంలో ఏపీ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆనంద్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు తీర్పులో ఎలాంటి లోపాలు లేవని ధర్మాసన

RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

రక్తానికి రక్తం'.. ట్రంప్ కుటుంబమే లక్ష్యంగా ఇరాన్ భారీ బ్యానర్లు!

| 🌐 Telugu | 📍 Delhi, ఢిల్లీ

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య దౌత్యపరమైన వైరం మరోసారి పతాక స్థాయికి చేరింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ నగర నడిబొడ్డున అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని ఏర్పాటు చేసిన ఒక భారీ బ్యానర్ ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. అమెరికా జాతీయ జెండాతో కప్పబడిన శవపేటికల పైన ట్రంప్ కుటుంబ సభ్యుల చిత్రాలను ముద్రించిన ఈ బ్యానర్ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది.

RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

ప్రశాంత్ కిషోర్‌తో చంద్రబాబు ఒప్పందం?

| 🌐 Telugu | 📍 Amaravati, ఆంధ్రప్రదేశ్

బీహారీ డెకాయిట్ అని ఇంతకాలం విమర్శించిన ప్రశాంత్ కిషోర్‌తో తాజాగా చంద్రబాబు రహస్య ఒప్పందం చేసుకున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని CNN న్యూస్ 18 తెలుగు రాష్ట్రాల ప్రతినిధి రిషిక తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

హైదరాబాద్‌లో భారీ వర్షం - రోడ్లు జలమయం

| 🌐 Telugu | 📍 Hyderabad, తెలంగాణ

హైదరాబాద్ నగరంలో గత 24 గంటలుగా కురుస్తున్న భారీ వర్షానికి ప్రధాన రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

ఎన్నికల ఫలితాలు - కాంగ్రెస్ హ్యాట్రిక్

| 🌐 Telugu | 📍 Bengaluru, కర్ణాటక

తాజా ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ వరుసగా మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి 15,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు.