పల్నాడు వైఎస్సార్ సీపీ నేత చెన్నారెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు కోర్టులో లొంగిపోయాడు

పల్నాడు వైఎస్సార్ సీపీ నేత చెన్నారెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు  కోర్టులో లొంగిపోయాడు
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

పల్నాడు వైఎస్సార్ సీపీ నేత చెన్నారెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు కోర్టులో లొంగిపోయాడు

| 🌐 Telugu | 📍 రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

మండలం పరిధిలోని రెంటాల గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత చెన్నారెడ్డి హత్య కేసులో.. ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉమామహేశ్వరరెడ్డి గురజాల కోర్టులో లొంగిపోయాడు.కోర్టు నిందితుడికి రిమాండ్ విధించింది.పోలీసుల కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడిని తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది.