భక్తితోనే భగవద నుగ్రహం లభిస్తుంది విభీషణ ప్రబుజీ ఉవాచ
భక్తితోనే భగవదనుగ్రహం లభిస్తుంది
---విభీషణ్ ప్రభుజీ ఉవాచ
జహీరాబాద్, ఆర్ఎంబి న్యూస్ ప్రతినిధి ఆగస్ట్ 30: భగవదనుగ్రహం పొందడానికి భగవంతుని పట్ల భక్తి ఉంటే చాలునని సంగారెడ్డి జిల్లా కంది అక్షయ పాత్ర బాధ్యులు విభీషణ్ ప్రభుజీ పేర్కొన్నారు. 222వ నగర సంకీర్తనలో భాగంగా జహీరాబాద్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ హనుమాన్ మందిరంలో ఆదివారం భగవద్గీత కర్మయోగం శ్లోకాలపై ప్రభుజీ ప్రవచించారు. ఈ సందర్భంగా భగవ
🕐 30 Aug 2026 | 06:43 PM
📰 Read More