మల్లవరంలో తీవ్ర తాగునీటి ఎద్దడి: ఖాళీ కుండలతో ధర్నాకు సిద్ధమైన ప్రజలు
రెంటచింతల మండలం మల్లవరం గ్రామం ఎస్సీ కాలనీలో తాగునీటి మోటారు పాడైపోవడం, బోర్లు ఎండిపోవడంతో నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.: చుక్క నీటి కోసం మహిళలు, వృద్ధులు కిలోమీటర్ దూరం నడిచి పక్క పొలాల వ్యవసాయ బోర్ల నుండి నీరు తెచ్చుకుంటున్నారు.అధికారులు వెంటనే స్పందించి కొత్త మోటారు వేసి నీటి సమస్యను పరిష్కరించాలని, లేనిపక్షంలో ఎంపీడీఓ ఆఫీస్ ముందు ఖాళీ కుండలతో ధర్నా చేస్తామని ఎస్ సి కాలనీ వాసులు హెచ్చరించారు
🕐 13 Sep 2026 | 07:58 PM
📰 Read More