శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి రూ.40 లక్షల నిధులు మంజూరు
మంచికల్లు గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి శ్రీవాణి ట్రస్ట్ రూ.40 లక్షలు మంజూరు చేసింది ఆలయ నిర్మాణ పనులు ప్రారంభం కావడానికి దేవాదాయ శాఖకు 25 సెంట్ల స్థలాన్ని అప్పగించాల్సి ఉంటుంది . పశువేముల, బోదిలవీడు, పట్లవీడు గ్రామాల్లోని బీసీ, ఎస్టీ కాలనీల్లో కూడా స్థల సేకరణను బట్టి మరికొన్ని ఆలయాల నిర్మాణానికి నిధులు కేటాయించారు
🕐 04 Sep 2026 | 09:55 PM
📰 Read More