అర్హులైన వారందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి

📺 YouTube Shorts

Irumudi Director
Pawan Kalyan
Nara Lokesh
Irumudi Movie
Delhi Police
CM Chandrababu
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

అర్హులైన వారందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి

| 🌐 Telugu | 📍 రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

మండల పరిధిలోని జెట్టిపాలెం గ్రామంలో కొనసాగుతున్న ఓటరు నమోదు ప్రక్రియను తహశీల్దార్ ఎం, దీప్తి. శనివారం పరిశీలించారు వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా 6,331 మందికి నోటీసులు జారీ చేయగా, ఇప్పటివరకు కేవలం 408 మంది మాత్రమే స్పందించారు.స్థానిక సంస్థల ఎన్నికలు: త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఓటూ ఎంతో కీలకమైనదని ఆమె నొక్కి చెప్పారు.