ఏపీలో మొత్తం ఓటర్లు 4.16 కోట్లు: సీఈఓ

RMB LIVE NEWS - India's No.1 Short News App RMB

ఏపీలో మొత్తం ఓటర్లు 4.16 కోట్లు: సీఈఓ

| 🌐 Telugu | 📍 Amaravathi, AP, ఆంధ్రప్రదేశ్

ఏపీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను రాష్ట్ర సీఈఓ వివేక్ యాదవ్ అధికారికంగా విడుదల చేశారు. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 4,16,27,694గా నమోదైంది. అయితే ఇందులో అడ్రస్ లేని వారు 44,89,488 మంది, మరణించిన వారు 15,22,174 మంది, ఇతర ప్రాంతాలకు బదిలీ అయిన వారు 14,43,886 మంది ఉన్నట్లు సీఈఓ వెల్లడించారు. అలాగే కొత్తగా 7,37,216 మంది ఓటర్లు నమోదయ్యారు.