రేపుమార్కండేశ్వర మందిరంలో 224 వ నగర సంకీర్తన
రేపు మార్కండేశ్వర మందిరంలో 224వ నగర సంకీర్తన
జహీరాబాద్, ఆర్ఎంబి న్యూస్ ప్రతినిధి సెప్టెంబర్ 11
శ్రీల ప్రభుపాదుల వారి ఇస్కాన్ జహీరాబాద్ ఆధ్వర్యంలో ఈ నెల 13న 224 వ నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆ సంస్థ బాధ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 6-15 గంటలకు హరేకృష్ణ మహామంత్ర జపం, శ్రీల ప్రభుపాదుల వారి ప్రార్థన గీతం, రసరమ్య కీర్తనలు ఆలపిస్తూ శోభాయాత్ర, సంగారెడ్డి జిల్లా కంది అక్షయ పాత్ర నిర్వహణ బాధ్యులు శ్రీ విభీషణ దాస ప్రభుజీ ద్వారా భగవద్గీతపై అనుగ్రహ భాషణం, నరసింహ ఆరతి, ప్రసాద విత