సౌస్వతంత్ర దినోత్సవ ఎగిరిన జాతీయ జెండా పీఠం
సౌస్వసంత్ర దినోత్సవ జహీరాబాద్ మండల్ కాంసెన్సీ ఫారెస్ట్ ఆఫీస్
రేంజ్ ఆఫీసర్ ఏ శ్యాంసుందర్రావు ఎస్ఐ అందరూ కలిసి జాతీయ జెండా పండుగ సందర్భంగా నిర్వహించుకున్నారు
సౌస్వసంత్ర దినోత్సవ జహీరాబాద్ మండల్ కాంసెన్సీ ఫారెస్ట్ ఆఫీస్
రేంజ్ ఆఫీసర్ ఏ శ్యాంసుందర్రావు ఎస్ఐ అందరూ కలిసి జాతీయ జెండా పండుగ సందర్భంగా నిర్వహించుకున్నారు
మహిపాల్ అంటే కౌన్సిలర్.
అందరూ కౌన్సిలర్ల కంటే ఒకే ఒక్కడు.
జహీరాబాద్ ఆర్ ఎం బి న్యూస్ ప్రతినిధి ఆగస్టు 15. జహీరాబాద్ నియోజకవర్గంలో 37 మంది కౌన్సిలర్లు ఉన్నప్పటికీ ఒకే ఒక్కడుగా అన్ని తానై ముందడుగు వేస్తున్నారు. ఎమ్మెల్యేతో అన్ని తానై ఉండి ముందుకు సాగుతున్నారు.
*స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై. నరోత్తం.
జహీరాబాద్ ఆర్ ఎం బి న్యూస్ ప్రతినిధి ఆగస్టు 15
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం గారు పార్టీ నాయకులతో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేసి ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకోవడం జరిగింది,ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యo కోసం పోరాడిన మహానియుల త్యాగాలను స్మరించు కుంట