
విద్య ద్వారానే సామాజిక సమానత్వం, విద్య లక్ష్యం
విద్య ద్వారానే సామాజిక సామానుత్వా లభిస్తుందని నేటి పోటి ప్రపంచంలో విద్య లేకపోతే మనుగడ లేదని దళితుల పేద వర్గాల ప్రభుత్వం అందిస్తున్న విద్యా అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి కార్డ్స్ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ తల్లూరి అమర్నాథ్ తెలిపారు, సెయింట్ జోసెఫ్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన బాలబాట సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రీజనల్ కోఆర్డినేటర్ ఆర్, సీ ఓపి ప్రసాద్ మాట్లాడుతూ బాలభాటలు నాలుగు అంశాలతో పెరటి తోట పెంపకం పచ్చదనం పరిశుభ్రత ఆటపాటలతో విద్య స్వయం సహాయక జీవన విధానంతో విద్యను అందిస్తుందని తెలిపారు
📰 Read More