
వైయస్ ఆర్ పార్టీనుంచి ఇద్దరు సస్పెండ్,, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి
చెన్నారెడ్డి హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నవులూరి అశోక్ రెడ్డి, మోర్తాల ఉమామహేశ్వర రెడ్డి లను సస్పెండ్ చేస్తున్నట్లు YCP పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆదివారం మాచర్ల పట్టణంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఇలాంటి సంఘటనలు ప్రోత్సహించబోమని ప్రోత్సహించే వారిని సహించేది లేదని అటువంటి వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు.
📰 Read More