RMB LIVE NEWS - India's No.1 Short News App

గణేష్ లడ్డు,4.50 లక్షలకు కైవసం చేసుకున్న టీడీపీ నేత గొట్టు, ఆదిరెడ్డి, కుటుంబం
👤 RMB News Reporter
|
🌐 Telugu
|
📍 రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్
రెంటచింతల , కేంద్రమైన(ఆనందపేట), సాయి గణేష్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకల్లో భాగంగా 50 కేజీల లడ్డుతో పాటు 10 గ్రాముల బంగారు లాకెట్ను వేలం వేశారు.: తీవ్ర పోటీ మధ్య సీనియర్ టీడీపీ నాయకుడు గొట్టు ఆదిరెడ్డి కుటుంబం రూ. 4.50 లక్షలకు ఈ లడ్డును దక్కించుకుంది.వేడుకలు: బుధవారం రాత్రి రంగురంగుల విద్యుత్ దీపాలు, బాణసంచా కాల్పుల మధ్య విఘ్నేశ్వరుడి ఊరేగింపు కోలాహలంగా సాగింది. ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బును స్వామివారి సేవలకు, అన్నదాన కార్యక్రమానికి నిర్వహించారు
🕐 16 Sep 2026 | 10:17 PM
📰 Read More