రెంటచింతలలో అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవ వేడుకలు
రెంటిచింతల మండల కేంద్రంలోని ఆదివారం,గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్, బిర్సా ముండా చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి, డప్పు వాయిద్యాలతో ఊరేగింపు నిర్వహించారు.ప్రసంగం: విద్యావేత్త నారాయణపురం శ్రీనివాసరావు భారత స్వాతంత్ర్య పోరాటంలో ఆదివాసి నేతల పాత్రను వివరించారు.పాల్గొన్నవారు: ప్రిన్సిపాల్ ఎస్.మోహన్, వైస్ ప్రిన్సిపాల్ భా
🕐 10 Aug 2026 | 06:59 AM
📰 Read More