రూ.13 వేలకు ఇదే లాస్ట్ డేట్!

రూ.13 వేలకు ఇదే లాస్ట్ డేట్!
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB

రూ.13 వేలకు ఇదే లాస్ట్ డేట్!

| 🌐 Telugu | 📍 AP, AP, ఆంధ్రప్రదేశ్

AP: తల్లికి వందనం పథకంలో ఇంకా సాయం అందని అర్హులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. అభ్యంతరాలు, ఫిర్యాదులు నమోదు చేసేందుకు ఇచ్చిన గడువును ఈ నెల 7 వరకు పొడిగించింది. అర్హుల జాబితాలో పేరు లేకపోయినా లేదా ఇతర సమస్యలు ఉన్నా గ్రామ/వార్డు సచివాలయంలో ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. అలాగే ఆధార్‌కు అనుసంధానమైన బ్యాంక్ ఖాతా NPCIతో లింక్ అయి ఉందో లేదో సరిచూసుకోవాలని తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను పరిశీలిం