RMB LIVE NEWS - India's No.1 Short News App
సత్రశాలలోవినాయక నిమజ్జనం, రూ, 65వేలు పలికిన లడ్డు,
👤 RMB News Reporter
|
🌐 Telugu
|
📍 రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్
రెంటిచింతల: నాగార్జునసాగర్ సత్రశాల టైల్ పాండ్ ఏపీ జెన్కో ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన వేడుకలు వైభవంగా జరిగాయి. స్వామివారి లడ్డు వేలం పాటలో భక్తుల మధ్య తీవ్ర పోటీ నెలకొనగా, గాలి వెంకటరెడ్డి రూ, 65,000 కు లడ్డును కైవాసం చేసుకున్నరు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్.ఈ. కె. వెంకటరమణ హాజరయ్యారు. అనంతరం విద్యార్థులు, భక్తులు డీజే సౌండ్లు, డప్పు వాయిద్యాలతో కోలాహలంగా ఊరేగింపు నిర్వహించి, సత్రశాలలోని కృష్ణా నదిలో వినాయకుడిని నిమజ్జనం చేశారు. ఈ వేడుకలో మల్లేష్, ఆనందయ్య, సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు,
🕐 19 Sep 2026 | 08:50 PM
👁️ 3