RMB LIVE NEWS - India's No.1 Short News App

ఇరిగేషన్ కార్యాలయంలో ఎగిరిన త్రివణ పథకం
👤 RMB News Reporter
|
🌐 Telugu
|
📍 Zhyerabad, Sangareddy, తెలంగాణ
ఇరిగేషన్ కార్యాలయంలో ఎగిరిన త్రివర్ణ పతాకం
జహీరాబాద్, ఆర్ ఎం బి న 17
ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొనిగురువారం ఉదయం జహీరాబాద్ ఇరిగేషన్ డివిజన్ కార్యాలయంలో ఆ శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ సి. విజయ్ కుమార్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. భారత దేశానికి స్వాతంత్రంసిద్దించిన పిమ్మట సెప్టెంబర్ 17, 1948 న హైదరాబాద్ స్టేట్ భారత దేశంలో విలీనమైందని, రజాకారుల దాస్య శృంఖలాలనుండి వేరు చేసి అప్పటి భారత ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు విముక్తిని కలిగించిందన్నారు. అయితే ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 17 న
🕐 17 Sep 2026 | 02:14 PM
📰 Read More