RMB LIVE NEWS - India's No.1 Short News App

పోలింగ్ బూత్ల మార్పుకు తాహశీల్దార్ కి వినతి పత్రాన్ని ఇచ్చారు
👤 RMB News Reporter
|
🌐 Telugu
|
📍 రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్
: మండల కేంద్రమైన రెంటచింతలలోని ఎంపీటీసీ 2 కు సంబంధించి ఎల్ఎల్ఆర్ స్కూల్లో ఏర్పాటు చే సిన 36,39 పోలింగ్ బూత్లను మార్చాలని కోరుతూ టీడీపీ నేతలు ఎంపీడీవో స్వరూపరాణికి వినతిని అందచేశారు. ఈ రెండు బూత్లను వైఆర్ఎస్ హైస్కూల్లోకి మార్చాలని కోరారు. కలెక్టర్ అప్రూవల్కు పంపామని శనివారం తుది నిర్ణయం వెల్లడవుతుందని ఎంపీడీవో పేర్కొన్నారు.
🕐 17 Sep 2026 | 09:51 PM
📰 Read More