RMB NEWS - India's No.1 Short News App

రెంటచింతల: 1,560 కొత్త పింఛన్ దరఖాస్తులు
👤 RMB News Reporter
|
🌐 Telugu
|
📍 రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్
రెంటచింతల మండలంలో 1,560 దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీడీవో స్వరూపరాణి తెలిపారు. ఇందులో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు ఇతర కేటగిరిలు ఉన్నారు.పరిశీలన :ఈ రోజు నుండి 21 వరకు: సాధారణ అర్హత పరిశీలన22 నుండి 24 వరకు: భౌతిక, శాఖాపరమైన తనిఖీలు25, 26 తేదీల్లో: బడ్జెట్ ప్రతిపాదనలు, ప్రభుత్వ ఆమోదంఅన్ని స్థాయిల్లో తనిఖీలు పూర్తయ్యాక ప్రభుత్వం పింఛన్లను మంజూరు చేస్తుంది.
🕐 18 Sep 2026 | 08:07 PM
📰 Read More