సిద్దేశ్వరాలయంలో ఘనంగా రుద్రాభిషేకం జహీరాబాద్ సెప్టెంబర్ 7
*సిద్దేశ్వరాలయంలో ఘనంగా రుద్రాభిషేకం*
జహీరాబాద్, ఆర్ ఎం బి న్యూస్ ప్రతినిధి ఆగస్టు 7
జహీరాబాద్ పట్టణం అల్గోల్ రోడ్డు లోని శ్రీ సిద్దేశ్వరాలయంలో శ్రావణ సోమవారం సందర్భంగా స్వామి వారికి అభిషేకం, కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.రుద్రాభిషేకం లో భాగంగా జహీరాబాద్ మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్ అశోక్ శేరి, 30 వ వార్డ్ మునిసిపల్ కౌన్సిలర్ అన్నపూర్ణ శేరి దంపతులు, పెద్ద లచ్చుగారి సుమలత రాజేష్ దంపతులతో పాటు శేరి శివాని పూజా కార్యక్రమం లో పాల్గొన్నారు. కుంకుమార్చనలో భాగంగా మహిళలు పెద్ద సంఖ్యలో
🕐 08 Sep 2026 | 03:12 PM
📰 Read More