RMB NEWS - India's No.1 Short News App

తల్లికి వందనం 2వ విడత ఎప్పుడు? ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి!
👤 RMB News Reporter
|
🌐 Telugu
|
📍 ఆంధ్రప్రదేశ్
తల్లికి వందనం పథకం 2వ విడత నిధుల కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా RTE చట్టం పరిధిలోని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇప్పటివరకు అసలు నిధులు జమ కాలేదని పలువురు తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. 2వ విడత నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు? అర్హులైన ప్రతి కుటుంబానికి డబ్బులు అందేలా ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని ప్రజలు కోరుతున్నారు. అధికారిక ప్రకటన కోసం లబ్ధిదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
🕐 18 Sep 2026 | 11:05 PM
📰 Read More